హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చే శుక్రవారం వెల్లడికానున్నాయి. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను మార్కులు కాకుండా గ్రేడింగ్లో మాత్రమే విడుదల చేయనున్నారు. పలు వెబ్సైట్ల ద్వారా ఫలితాలను విద్యార్థులు తెలుసుకోవచ్చని ఎస్సెస్సీ బోర్డు అధికారులు మంగళవారం తెలిపారు.
For SSC Results 2018 : CLICK HERE

No comments:
Post a Comment